ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 11:50 AM

ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 1.2 లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీమ్’ కింద వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో ఎలక్ట్రీషియన్ల సేవలను వినియోగించుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com