ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదిరి: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 03:11 PM

కదిరి పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com