ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2024, 03:44 PM

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాజకీయ వేధింపులు ఆపాలని ఆ పథక కార్మికులు జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మీ అన్నారు. సోమవారం మందస మండల కేంద్రంలో మండల మధ్యాహ్న భోజన కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, అలాగే ఇతర సమస్యల పరిష్కారానికై , భవిష్యత్తు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com