ఎం పి ఎల్( మధురవాడ ప్రీమియర్ లీగ్) అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భీమిలి పియంపాలెం 6వ వార్డ్లో ఉన్న ఏసీఏ విడిసిఏ బి మైదానంలో ఎంపీఎల్ సీజన్ 2 పేరుతో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభమైంది. ముందుగా ఎంపీల సీజన్ 2 ట్రోఫీని అసోసియేషన్ సభ్యులు ఆవిష్కరించారు. సుమారు 8 టీమ్లు పాల్గొంటున్నాయి ఇందులో మొదటి వచ్చిన వారికి ఆకర్షణఏమైనా బహుమతులు కూడాఇవ్వడం జరుగుతుంది అని ఎం పి ఎల్ అసోసియేషన్ సభ్యులు తెలపడం జరిగింది.