ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్ సేల్’..టికెట్లపై రాయితీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 03:46 PM

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్ సేల్’ పేరిట విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ్ట నుంచి ఫిబ్రవరి 5 రాత్రి వరకు ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
దేశీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1,799 నుంచి, బిజినెస్ క్లాస్ ధరలు రూ.10,899 నుంచి మొదలవుతాయని పేర్కొంది. ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్‌యాప్‌తో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com