ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబంతో కలసి యూరప్ వెళ్లిన పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 22, 2018, 03:20 PM

అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో కలసి యూరప్ కు బయల్దేరారు. తన కుమారుడు శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సి ఉన్న కొన్ని లాంఛనాలను ఈ క్రిస్ట్ మస్ సందర్భంగా పూర్తి చేద్దామని పవన్ ను ఆయన సతీమణి అన్నా లెజనోవా కోరారు. ఈ నేపథ్యంలో, కుటుంబంతో కలసి ఆయన బయల్దేరారు. క్రిస్ట్ మస్ తర్వాత వారు మళ్లీ హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com