ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో రానున్న నోటిఫికెషన్స్ ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 03:14 PM

ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్‌–1 పోస్టు­లతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్‌ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియా­మ­కాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధి­గమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్‌ తాజాగా గ్రూప్‌–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com