ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా మహిళలకు రూ.2514కోట్లు వడ్డీ రాయితీ : ప్రత్తిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 28, 2018, 06:09 PM

గుంటూరు :  డ్వాక్రా మహిళలకు రూ.2514కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో మండల సమాఖ్య నాయకులు, వెలుగు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ… మూడు విడతల్లో ఒక్కొక్కరికి రూ.8వేల చొప్పున రూ.6833కోట్లు ఇచ్చామన్నారు. మిగతా రూ.2వేలు దసరా కానుకగా అందజేస్తామన్నారు. చంద్రన్న పసుపు – కుంకుమను సద్వినియోగం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com