తిరుమల: తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.