ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాఫ్ట్‌వేర్ కంపెనీ ని ప్రారంభించిన మంత్రి కొల్లురవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 16, 2018, 03:06 PM

మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణ మేధా టవర్ లో జెమిని కన్సల్టింగ్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ని ప్రారంభించారు. ఈ సంస్థ ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో 100 మందికి ఉద్యోగం కల్పించనుంది. 2014, 2015 & 2016 సంవత్సరాలలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రైవేట్ ఐటీ కంపెనీగా గుర్తింపు పొందింది. 800 మంది ఉద్యోగులతో పలు దేశాలలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ తమ 9 వ బ్రాంచ్ ని మేధాటవర్స్ లో ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com