విశాఖపట్నం: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 262వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 262వ రోజు పాదయాత్రను విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలొ కొనసాగనుంది. రామకృష్ణాపురం, శ్రీకృష్ణపురం, ఫైనాపిల్కాలనీ, దరపాలెం, అడవివరం, దువ్వపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.