ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రన్నభీమాను అందజేసిన ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్

Andhra Pradesh Telugu |   | Published : Wed, Aug 22, 2018, 03:40 PM

కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట శివారు మూర్తిరాజుగూడేంలో నేడు మృతి చేందిన పిల్లి సుభద్ర కుటుంబసభ్యులకు ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చంద్రన్న భీమా నగదును అందచేశారు. ఈ సంధర్బంగా ఎమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ పేద వర్గాలకు వారి కష్టం సుఖాల్లో అండగా ఉండాలి అనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపేట్టారని అన్నారు. కుటుంబయజమాని మరణిస్తే 200000/- నుండి 500000/- వరకూ అందచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలడుగు ప్రసాద్, కోండా ప్రవీణ్, వార్డు మేంబర్ శంకర్, మరీదూ వేంకటేశ్వరరావు, ఓగిరాల నాగభూషణం, గోరంట్ల నరేంద్ర, వల్లూరి కిరణ్, భీమా మిత్ర ముక్కు రత్న తదితరులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com