కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట శివారు మూర్తిరాజుగూడేంలో నేడు మృతి చేందిన పిల్లి సుభద్ర కుటుంబసభ్యులకు ఏమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చంద్రన్న భీమా నగదును అందచేశారు. ఈ సంధర్బంగా ఎమ్మేల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ పేద వర్గాలకు వారి కష్టం సుఖాల్లో అండగా ఉండాలి అనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపేట్టారని అన్నారు. కుటుంబయజమాని మరణిస్తే 200000/- నుండి 500000/- వరకూ అందచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలడుగు ప్రసాద్, కోండా ప్రవీణ్, వార్డు మేంబర్ శంకర్, మరీదూ వేంకటేశ్వరరావు, ఓగిరాల నాగభూషణం, గోరంట్ల నరేంద్ర, వల్లూరి కిరణ్, భీమా మిత్ర ముక్కు రత్న తదితరులు పాల్గోన్నారు.