అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర అభివృద్దికి జగన్ అడ్డుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శిం చారు. రాషా్టన్రికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకుం టున్నారని మంత్రి పల్లె ఆరోపించారు. అమెరికాలో ట్రంప్ను చూసి భయపడినట్లుగా ఏపీలో జగన్ను చూసి ప్రజలు భయపడుతున్నారని పల్లె ఎద్దేవా చేశారు. రాజధానిలో తాము అక్ర మంగా భూములు కొనలేదని, పెట్టుబడులు పెట్టేందుకే తన కుమారుడు భూ ములు కొన్నాడని మంత్రి పల్లె తెలిపారు. కదిరిలో తన కాలేజీని సీజ్ చేశా రని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పల్లె ఆగ్రహం వ్యక్తం చేశారు.