ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలసంజీవని కార్యక్రమాన్నిప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 11, 2018, 12:37 PM

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో బాలసంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టిపెట్టారని, వారికి పోషకాహార లోపం లేకుండా పౌష్టికాహారాన్ని అందించేందుకు బాల సంజీవని కార్యక్రమం చేపట్టారని తెలిపారు. బాలింతలు, గర్భిణీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాలసంజీవని ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com