ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో ఎవరి మీద అలిగినా ప్రయోజనం: జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 23, 2018, 03:33 PM

అమరావతి:  అలగడానికి పార్లమెంట్‌కు వెళ్లకపోవడానికి సంబంధం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజకీయ వాతావరణం బాగాలేదని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. దేశంలో ఎవరి మీద అలిగినా ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ఇప్పుడు కబుర్లు చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com