ఎపిలోని ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్, ఎస్వీ పశువైద్య, వైఎస్ ఆర్ ఉద్యాన యూనివర్సిటీల్లో బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. వ్యవసాయ విద్య బిఎస్సీ (హానర్స్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీవీఎస్సీ, బీఎఫ్ెస్సీ, ఉద్యానెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో రుసుమను చెల్లించి...ఈ నెల 24లోపు దరఖాస్తులు అందజేయాలి. మరిన్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్సైటులను చూడండి.