ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత జవాన్‌ను అపహరించిన ఉగ్రవాదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 03:39 PM

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లా ఔరంగజేబులో ఓ ఆర్మీ జవాన్‌ను ఉగ్రవాదులు అపహరించారు. అపహరణకు గురైన జవాన్ స్వస్థలం పూంచ్‌గా గుర్తించారు పోలీసులు. జవాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బందిపొరా జిల్లా పనార్ అటవీ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రతిఘటించిన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com