నిన్న 78,873 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని గదుల్లో నిండిన భక్తులు, వైకుంఠం వెలుపల కిలో మీటరు మేర స్వామివారి సర్వదర్శనం కోసం వేచియున్నారు, ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు 20 గంటల తరువాత శ్రీవారి దర్శనానికి
వెళ్ళవచ్చును. ప్రత్యేక దర్శనం (రూ. 300)వారికి 02 గంటలసమయం పట్టవచ్చును.శ్రీవారి నడక మార్గమైన అలిపిరి (14 వేలు) శ్రీవారి మెట్టు (6 వేలు) దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, దివ్యదర్శనం (20వేలు)
కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,