ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతి సేద్యంలో పండిన పంటలతో ఆయుష్షు పెరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 02, 2018, 03:52 PM

ప్రకృతి సేద్యంలో పండిన పంటలతో ఆయుష్షు పెరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో ఏఎన్‌యూ దగ్గర జరుగుతున్న పెట్టుబడి రహిత-ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ ప్రపంచానికి ఆదర్శమవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్‌ కూడా ఉద్యోగాలు వదిలి ప్రకృతి సేద్యం చేస్తున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com