శ్రీకాకుళం : విభజనతో ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుందని ఏపీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అయితే సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని రాష్ట్ర ప్రగతిని అహర్నిశలూ కష్టపడుతున్నానని పేర్కొన్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఆయన రంగసాగరంలో నీరు- చెట్టు పనులను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కష్టాలెన్నున్నా ఎలాంటి అవరోధాలూ లేకుండా సంక్షుమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు.