ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీం తీర్పును కేంద్రం అమలు చేస్తుందని నమ్ముతున్నా : పళనిస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 02:34 PM

చెన్నై : కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్ముతున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. బోర్డు ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 6 వారాల గడువుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. సుప్రీం తీర్పు అమలుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని, తమిళనాడు రైతుల ప్రయోజనాల దృష్ట్యా బోర్డు ఏర్పాటు చేస్తుందని విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com