ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 8న ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 09:30 PM

ఈ నెల 8న వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం కానున్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. 2024 ఎన్నికలకు సన్నాహకంగా ఈ సమావేశం జరగనుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పటిష్టత, నేతల మధ్య విభేదాల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com