ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 11:28 AM

శ్రీనగర్ : పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రాజౌరి, నౌషెరా సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. సరిహద్దులోని గ్రామాల ప్రజలను బలగాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డర్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com