ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 05:22 PM

గుంటూరు: చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com