ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో పర్యటించనున్నా పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 09:42 PM

ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. సాగు, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com