ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోజనం తర్వాత నడకతో డయాబెటిస్ పరార్

Life style |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:41 PM

చాలా మందికి తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు మనలను చుట్టుముడతాయి. అయితే భోజనం తిన్న కాసేపటికి చేసే నడకతో డయాబెటిస్ మాయం అవుతుందని ఓ పరిశోధనలో తేలింది. స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌ ఇటీవల ప్రచురితమైన ఓ జర్నల్‌‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిల అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com