ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదో టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:32 AM

ఐదో టీ20 మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్‌డేల్‌లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్  100 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com