ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి రానున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 01:23 PM

మంగళగిరి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ నెల 21న మంగళగిరి విచ్చేయనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా శివాలయం రథశాల పక్కన దాత కృష్ణా షూ యజమాని మాదాల వెంకటేశ్వరరావు సౌజన్యంతో నిర్మించిన 51 అడుగుల మహాశివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని దత్తాత్రేయ చేతుల మీదుగా చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com