ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో లంపీ స్కిన్‌ వైరస్‌ కలకలం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 01:05 PM

ప్రస్తుతం దేశంలో కరోనా, మంకీపాక్స్ భయపెడుతున్నాయి. ఈ తరుణంలో లంపీ స్కిన్ వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇది పశువులకు మాత్రమే సోకుతుంది. ఈ వైరస్ వల్ల రాజస్థాన్‌లో 4,500ల ఆవులు, గుజరాత్‌లో 1,800ల ఆవులు మృతి చెందాయి. ఈగల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వల్ల దేశంలో ఇప్పటి వరకు 6 వేల ఆవులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వైరస్‌ సోకిన ఆవులకు ఎర్రటి బొబ్బలు పుండ్లుగా మారి, శరీరమంతా వ్యాపిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com