ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలేరియా వ్యాధి పై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 10:00 AM

నంద్యాల జిల్లా గాజులపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని గోపవరం గ్రామం మెయిన్ రోడ్ నందు హుస్సేన్ రెడ్డి ఎం. పి హెచ్. ఈ. ఓ మలేరియా వ్యాధి పై గురువారం అవగాహన కల్పించారు. దోమలు పెరుగకుండా నీటి నిల్వలు లేకుండా నీటి కుంటలపై వేస్ట్ ఆయిల్ చల్లాలని అన్నారు. దోమతెరలు వాడాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com