ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటిఐ ప్రవేశాలకు రేపటితో ఆఖరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 07:13 PM

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా. ఈ నెల 30వ తేదీ వరకు www. iti. gov. in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఐటిఐ కళాశాలల కన్వీనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఎంపిక చేసిన ఐటిఐ కళాశాలల్లో ముందుగా పరిశీలన చేయించుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com