ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్ యాత్రకు భారీగా రిజిస్ట్రేషన్లు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:42 PM

అమర్‌నాథ్ యాత్ర కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు వెల్లడించింది. అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై ఆగష్టు 11న ముగియనుంది. యాత్ర ముగిసే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com