దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 1,447 తాజా కరోనా కేసులు నమోదుయ్యాయి.గత 24 గంటల్లో 24,203 కోవిడ్ పరీక్షలు నిర్వహించబడ్డాయి, రోజువారీ కేసు పాజిటివిటీ రేటు 5.98 శాతం,బులెటిన్ ప్రకారం, 1,694 మంది కరోనా నుండి కోలుకున్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నగరంలో మొత్తం రికవరీల సంఖ్య 18,97,091కి పెరిగింది.మృతుల సంఖ్య 26,243కి చేరింది.