ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి : మంత్రి బుగ్గన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 10:00 PM

ప్రతిపక్షా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి అని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఎల్లో మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయి.దేశంలోనే ఆర్థికంగా రాణించే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరానికి ద్రవ్యలోటు 2.10 శాతం మాత్రమే ఉందన్నారు. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా బ్యాంకులకు రుణాలు ఇవ్వకుండా తెదేపా దుష్ప్రచారం చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు 19.50 శాతం పెరిగితే. వైకాపా ప్రభుత్వ హయాంలో కేవలం 15.5 శాతం మాత్రమే అప్పు పెరిగిందని బుగ్గన తెలిపారు.ఎగుమతులు, పరిశ్రమలు, పథకాలు, పన్నుల వసూళ్లలో గతంతో పోలిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com