ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 08:46 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 462 పాయింట్లు లాభపడి 52,728 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,699 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


మహీంద్రా & మహీంద్రా (4.28%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (2.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.30%) మరియు ఐసీఐసీఐ బ్యాంక్ (2.02%).


టాప్ లూజర్స్:


టెక్ మహీంద్రా (-1.3%), ఇన్ఫోసిస్ (-0.77%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.50%), టిసిఎస్ (-0.49%), విప్రో (-0.16%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com