చోడవరం వై ఎస్ ఆర్ సి పి పార్టీ కార్యాలయంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, పాత బకాయిలు 7 కోట్ల 62 లక్షలు విడుదల చేసిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా మంత్రులకి, గౌరవ శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎమ్. డి మరియు రైతాంగం అంతా పాల్గొని ముఖ్యమంత్రి గార్కి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, సర్పంచ్ ఎంపీటీసీ లు, మరియు నాయకులు, కార్యకర్తలు, గోవాడ చెరుకు రైతులు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ గార్కి అభినందనలు తెలిపారు.