ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకి షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:17 PM

జూలై 1 నుంచి ఇంగ్లాండ్​ తో జరగనున్న రీషెడ్యూల్​ టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కి ముందు గాయపడిన రాహుల్ ఇంకా కోలుకోలేదట. ఇంగ్లాండ్​తో జరగనున్న 5వ టెస్టుకు అతడు ఆడటం అనుమానమేనని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఇంగ్లాండ్​, ఇండియా మధ్య జరగాల్సిన చివరి టెస్టు కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ మ్యాచ్ నే ఇప్పుడు రీషెడ్యూల్​ చేసి జులై 1న నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com