ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:17 PM

సేవ్ ది చిల్డ్రన్ సoస్థ వారు ఈరోజు మాచర్ల మండలం లోని బి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ నందు 120 మంది మిర్చి రైతులకు జయంతి వారి ద్వారా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బెల్లంకొండ మండలం దుగ్గిరాల, గురజాల నుండి రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సేవ్ ది చిల్డ్రన్ ప్రాజెక్ట్ మేనేజర్ నితిన్ కుమార్ , ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బాలా సైదా మండల కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com