ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్-2022లో 157 పరుగులు చేసిన బెంగళూరు

sports |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 09:40 PM

ఐపీఎల్-2022లో క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈమ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈమ్యాచ్ లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో రజత్ పాటిదార్ 58, డుప్లెసిస్ 25, మ్యాక్స్‌వెల్ 24 పరుగులు చేశారు. కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 7, దినేష్ కార్తీక్ 6 పెవిలియన్ చేరారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3, మెక్ కాయ్ 3, బౌల్ట్ 1, అశ్విన్ 1 వికెట్లు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com