ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేవనహళ్లి లో నీటి కోసం ఇక్కట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:30 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం బేవనహళ్లి పంచాయతీలోని సంజీవరాయపల్లి లో గత పది రోజుల నుండి త్రాగు నీరు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ విషయమే పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలిపిన వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో నీరు లేకపోవడంతో గ్రామ శివారులో ఉన్న పొలాల్లో కి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారని గ్రామస్తులు అంటున్నారు. తాగునీరు కావాలంటే పనులు మాని పొలాల వెంట తిరగాల్సి వస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com