ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:45 PM

విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కేదారేశ్వరపేట మామిడికాయలు పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారంటూ వి ఎంసి కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణల నిర్మూలన దళ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఆక్రమణ తొలగిస్తున్న వి ఎం సి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com