ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 02:06 PM

ప్రభుత్వం స్త్రీల హక్కుల రక్షణ, వారి సాధికారతకు అన్ని విధాలా కృషి చేస్తుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుడంపాడు లోని సెయింట్ మేరీస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం విద్యార్థినిలకు స్వీయ భద్రత, రక్షణ అజెండాగా స్వతంత్ర అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అన్ని రంగాల్లో వనితలు ముందుoడాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుందని వాసిరెడ్డి పద్మ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com