ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు సంయమనం పాటించాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 09:27 PM

కోనసీమ ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మహనీయుని పేరును వ్యతిరేకించడం తగదన్నారు. అంబేద్కర్‌కు కులాన్ని ఆపాదించడం సరికాదన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయన్నారు.కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతిచ్చాయని స్పష్టం చేశారు. ఇదేమీ తొందరపాటు నిర్ణయం కాదు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com