ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషాశ్రీ చరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:53 PM

కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. వేదపండితుల చేత శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కోసం చేస్తున్న పూజలో మంత్రి పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఉషాశ్రీచరణ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పనికి ఆమెకు ఘనంగా సన్మానం నిర్వహించారు. 


మంత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇచ్చి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల మంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com