ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఇంటర్‌ విద్యార్థులకు పరీక్ష

Education |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:33 PM
అసానీ తుపాను కారణంగా మే11వ తేదీన జరగాల్సిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష (25న) బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ శంకర్‌ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ. బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించే గణితం, బోటనీ, సివిక్స్‌, ఒకేషనల్‌ సబ్జెక్టుల పరీక్ష యథావిధిగా కొనసాగుతుందన్నారు. పరీక్ష నేపథ్యంలో కర్నూలులోని ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ కళాశాలలో ఇంటర్‌ మూల్యాంకనాన్ని 24, 25 తేదీల్లో నిలిపివేస్తున్నట్టు అర్‌ఐఓ తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com