ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 29న పాలీసెట్ పరీక్షలు

Education |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:08 PM

పాలీసెట్ -2022 ఈ నెల 29వ తేదీన జరగనుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 5, 975 మంది విద్యార్థులకు గుంటూరు నగర పరిధిలోని వివిధ విద్యా సంస్థల్లో 12 పరీక్ష కేంద్రాలను అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుండగా, విద్యార్థులు ఉదయం 9 గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పాలీసెట్-2022 సమన్వయకర్త పి. రాజశేఖర్ రావు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com