నేటి నుంచి మహిళల విభాగంలో జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్ అందరినీ అలరించనుంది. తొలి మ్యాచ్లో భాగంగా ట్రయల్ బ్లేజర్స్తో సూపర్నోవాస్ పోటీపడదు. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ కౌర్ 37, హర్లీన్ డియోల్ 35 పరుగులు చేయగా.. ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో హైలీ మాథ్యూస్ 3 వికెట్లు తీశారు. సల్మా ఖాతున్కు 2 వికెట్లు తీసింది.