నేటి నుంచి మహిళల విభాగంలో జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్ అందరినీ అలరించనుంది. తొలి మ్యాచ్లో భాగంగా ట్రయల్ బ్లేజర్స్తో సూపర్నోవాస్ పోటీపడదు. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బీసీసీఐ 2018 నుంచి మహిళల విభాగంలో మినీ ఐపీఎల్ను నిర్వహిస్తోంది.
ట్రయల్ బ్లేజర్స్ తుది జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, షర్మిన్ అక్తర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫియా డంక్లీ, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్తర్
సూపర్నోవాస్ తుది జట్టు:
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, చందు, మేఘనా సింగ్