ఇండో-బంగ్లాదేశ్ రైలు సర్వీస్, "మిటాలి ఎక్స్ప్రెస్", భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ యొక్క న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బంగ్లాదేశ్లోని ఢాకాకు జూన్ 1 నుండి ప్రారంభించనుంది.ఇండో-బంగ్లాదేశ్ మధ్య ఇది మూడో రైలు సర్వీసు.ఈ రైలు న్యూ జల్పాయిగురి మరియు ఢాకా (ఢాకా కంటోన్మెంట్ స్టేషన్) మధ్య 513 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల్లో చేరుకుంటుంది.