ట్రెండింగ్
Epaper    English    தமிழ்

157 పరుగులు చేసిన సన్‌రైజర్స్

sports |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 09:43 PM

ఐపీఎల్-2022 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో   హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది.అయితే ఈమ్యాచ్ లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ 43 పరుగులు చేశాడు. రొమారియో షెపర్డ్ 26 పరుగులు , వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు , మార్క్రమ్ 21 పరుగులు , రాహుల్ త్రిపాఠి 20 పరుగులు చేసారు.పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో 30 వికెట్లు తీశారు. రబడ ఒక వికెట్ తీశాడు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com